వినూత్న రీతిలో కరోనాపై అవగాహన
కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సూరత్‌ పాలనా యంత్రాంగం మంగళవారం వినూత్న కార్యక్రమం చేపట్టింది. కరోనా నిర్మూలనకు సంబంధించిన సందేశాలను బ్యానర్లపై రాసి, వాటిని జంతువులకు కట్టి వీధుల్లో తిప్పింది. కుక్కలు, గుర్రాలు, బర్రెలు తదితర జంతువులను ఇందుకు వినియోగించింది. పోలీసులు, అధికారులు ముఖా…
కోల్‌క‌తాను ఇలా చూడాల్సివ‌స్తుందని అనుకోలేదు- గంగూలి
జ‌న‌ర‌ద్దీ లేని కోల్‌క‌తా న‌గ‌రాన్ని తాను ఎప్పుడు కూడా చూడాల్సి వస్తుంద‌నుకోలేద‌ని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ అన్నారు. నా న‌గ‌రాన్ని ఇలా చూస్తాన‌ని క‌ల‌లో కూడా ఉహించ‌లేద‌ని పేర్కొన్నారు. క‌రోనా నేప‌థ్యంలో నిర్మానుష్యంగా ఉన్న కోల్‌క‌తా వీదుల చిత్రాల‌ను ట్విట్ట‌ర్‌లో గంగూలీ పోస్ట్ చేశారు .  క‌…
కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ !
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కోవిడ్‌-19 వైరస్‌ను నిర్మూలించడానికి ఆయా దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జనవరి 10న కోవిడ్‌-10 వైరస్‌ జెనెటిక్‌ సీరిస్‌ను చైనా పరిశోధకులు వెల్లడించిన తర్వాత పరిశోధనలు తీవ్రతరం చేశారు. చైనా, అమెరికా, యూరప్‌ దేశాలతో పాటు భారత్‌ కూడా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు ప్రయత్…
బడిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌
పాఠశాలలోకి ట్రాక్టర్‌ దూసుకెళ్లడంతో మధ్యాహ్న భోజన కార్మికురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం రామచంద్రాపురం ప్రభుత్వపాఠశాలలో సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ పంతంగి నరసింహారావు అతిగా మద్య…
తరలొస్తున్న గోదారమ్మ
కాళేశ్వరం లింక్‌-2లో గోదారి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి కరీంనగర్‌ జిల్లాలోని ఎల్‌ఎండీ దాకా పరుగులు తీస్తున్నాయి. బుధవారం సాయంత్రం వరకు ఎల్లంపల్లి జలాశయంలో 12.24 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఆరో ప్యాకేజీ ధర్మారం మండలం నంది పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోస్తు…
విభజన సమస్యలపై ఇరురాష్ర్టాల ఉన్నతాధికారుల భేటీ
విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు రాష్ర్టాల అధికారులు సమావేశమయ్యారు. నగరంలోని బీఆర్‌కే భవన్‌లో తెలంగాణ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని భేటీ అయ్యారు. సమావేశంలో ఇరు రాష్ర్టాల విభజన వ్యవహారాల కార్యదర్శులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ ఆదేశాల మేరకు అధికారులు సమావేశమయ్…